/rtv/media/media_files/2025/06/09/4xrcMWzfznsVXSBHsU5f.jpg)
Ties With with bjp Continue forever, Says CM Chanra babu naidu
బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. హిందీని మూడో భాషగా స్వీకరించేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఎన్నికలు ప్రతీ ఏడాది జరగకూడదని.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం సరైందేనని తెలిపారు.
Also Read: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
TDP Ties With BJP Continue Forever
త్వరలోనే భారత్ మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా నిలుస్తుందన్నారు. బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని.. సరైన సమయంలో మోదీ సరైన నాయకుడిగా ఉన్నారంటూ ప్రశంసించారు. అలాగే కులగణనతో పాటు స్కిల్ సెన్సస్ కూడా నిర్వహించాలని కేంద్రానికి సూచనలు చేశారు. మరోవైపు భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదని స్పష్టం చేశారు.
Also Read : మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
Also Read : రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
rtv-news | pm modi | chandra babu naidu