PM Modi - Amrit Bharat Stations: 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
రాజస్థాన్లో ప్రధాని మోదీ 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీనంగర్, అలాగే వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఏపీలో సూళ్లురుపేట అమృత్ భారత్ స్టేషన్ ఉంది.