BIG BREAKING : సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు మోదీ.. ఏం చెప్పబోతున్నారు?
మరికాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
మరికాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ రోజుకి కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారని పలుమార్లు తెలియజేశారు. అలాగే ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాతో డేను స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తారట. అలాగే ఉపవాసం కూడా ఆచరిస్తానని మోదీ తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ పేరుతో ఓ కొత్త బయోపిక్ రాబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోదీగా ఉన్ని ముకుందన్ నటించనున్నారు, దింతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ఈ డిసెంబర్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. క్రెమ్లిన్ సహాయకుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. SCO సమ్మిట్లో డిసెంబర్ పర్యటనకు సన్నాహాలపై చర్చిస్తారని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ మరణం నేటికి మిస్టరీనే. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచారని చెబుతారు. ఆ అస్థికలను భారత్కు తీసుకురావాలని నేతాజీ కూతురు అనితా బోస్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వీ్స్ ట్యాక్స్ (GST) తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని ప్రకటించారు,
లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి.
బ్రిటిష్ పరిపాలన కాలంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలు127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా మోదీ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు.