Netaji Subhas Chandra Bose: మా నాన్న అస్థికలు తెప్పించండి ఫ్లీజ్: ప్రభుత్వాన్ని కోరిన నేతాజీ కుమార్తె
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ మరణం నేటికి మిస్టరీనే. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచారని చెబుతారు. ఆ అస్థికలను భారత్కు తీసుకురావాలని నేతాజీ కూతురు అనితా బోస్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు.