Tirupati Stampede: తప్పు జరిగింది.. క్షమించండి: తిరుపతిలో పవన్ ఎమోషనల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఆవేదన చెందారు. తప్పు జరిగింది.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని తెలిపారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. టీటీడీ, ఇంత మంది సిబ్బంది ఉన్నా ఈ ఘటన జరగటం బాధాకరం అని చెప్పుకొచ్చారు.
దేశంలోనే కాదు ప్రపంచమే మెచ్చే ఏకైక నాయకుడు మోడీ |World best politician PM Modi | Chandra babu |RTV
OG : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!
పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్లింప్స్ను సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలతో కలిసి థియేటర్లలో వేయబోతున్నారట. ఈ గ్లింప్స్కు సంబంధించి అన్ని పనులు పూర్తవ్వగా.. నిన్ననే సెన్సార్ కూడా కంప్లీట్ అయిందట. గ్లింప్స్ నిడివి 1.39 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.
Pawan: తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు
PM Narendra Modi Praises Pawan Kalyan | పవన్పై మోదీ పొగడ్తలు | Nara Lokesh | Chandrababu | RTV
మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.
AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారభించనున్నారు.