Stock Market: పెరిగిన జీడీపీ..లాభాల్లో స్టాక్ మార్కెట్ పరుగులు
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో స్టాక్ వాల్యూ పెరుగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,700 వద్ద.. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,700 వద్ద ట్రేడవుతోంది.