Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 85,700 మార్క్ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.
నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి.
నిన్నటి వరకు సాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 83,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు పెరిగి 25,600 వద్ద ట్రేడవుతోంది.
వారంలో రెండవ రోజు మంగళవారం ట్రేడింగ్ సెషన్ ఎర్రగా మొదలైంది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా తగ్గి 83,750 దగ్గర ఉండగా.. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు తగ్గి 25,650 వద్ద ట్రేడవుతోంది.
నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి.సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.