IndiGo: ఇండిగో పైలట్ల విశ్రాంతి నిబంధన ఎత్తివేత.. DGCA సంచలన ప్రకటన
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న SIRపై ప్రధాని మోదీ అక్కడి ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచనలు చేశారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చుకోవడం, అర్హత లేని వాళ్లని తొలగించడమే SIR ఉద్దేశమని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయ వ్యక్తులు హత్యలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా యూకేలో మరో భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో బీజేపీకి మరింత జోష్ వచ్చింది. దీంతో మోదీ సర్కార్ పశ్చిమ బెంగాల్పై టార్గెట్ పెట్టింది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.
ఇటీవల దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్ బ్లాక్-3 ఫైటర్ జెట్లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. అయితే అది బంగ్లాదేశ్ అని పలు నివేదికలు సూచిస్తున్నాయి.