BIG BREAKING: విషాదం.. తెగిపడిన రోప్వే.. ఆరుగురు మృతి
గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్తో చలనా రాయితీ స్కీమ్ను ప్రకటించింది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. దీంతో ఈ స్కీమ్తో ఉన్న 50 శాతం డిస్కౌంట్తో జరిమానాలు కట్టేశారు.
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఏటా నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025'' తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్ మొదలుకానుందని పేర్కొంది.
తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. ఎవరికైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే ఒక్కదాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని.. అదనపు కార్డులు అప్పగించాలని సూచించింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ ప్రారంభంలో ఎలక్షన్ కమిషన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలీ వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజల్లో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పేర్కొంది.
ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్లో అడుగుపెట్టారు. 2020లో లడఖ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన తర్వాత ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి.
పత్తి రైతులకు ఓ గుడ్న్యూస్. మద్దతు ధర అందుకునేందుకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. కపాస్ కిసాన్ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పత్తిపంట వేసిన రైతులు ఈ యాప్లో వాళ్ల పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.