Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉండేవారు. ఆమెతో సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.