ఆ పార్టీ నుంచే సీఎం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన
డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్లో 2010 నుంచి హెచ్ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై తాజాగా ఎన్నికల సంఘం (EC) స్పందించింది. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు రావాలని ఆహ్వానించింది.
పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెయింజల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల వల్ల చెన్నై సహా ఇతర ప్రాంతాలు నీటమునిగాయి. దీని ప్రభావంతో చెన్నై ఎయిర్పోర్టును శనివారం సాయంత్రం 7 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.
16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వయానాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది.ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. ఓ క్రిస్టియన్ మహిళకు మద్రాస్ హైకోర్టు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సమర్థించింది.