జమ్మూ కశ్మీర్లో అంతుచిక్కని వ్యాధి.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో రాజౌరీ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా ఈ మరణాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.