Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
సుశిల్ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు.
అమెరికా-పాకిస్థాన్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థతో పాక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్తో పాటు దాని మిత్రదేశాలు భారత్పై సైబర్ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ఉగ్రవాది పట్టుబడ్డట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వీడియో తేల్చిచెప్పింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీన్ని నిర్ధరించింది.
మనం సాయం చేస్తే మనకే వెన్నుపోటు పొడిచిన టర్కీకి ఇప్పడు సోషల్ మీడియాలో నిరసన సెగ తగులుతోంది. బాయ్కట్ టర్కీ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. టర్కీ టూర్లు రద్దు చేసుకోవాలని, ఆ దేశ వస్తువులు దిగుమతి చేసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి భారత్ను హెచ్చరించారు. సిందూ నది జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందన్నారు. దీన్ని యుద్ధ చర్యగా భావించాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు.