Income Tax: వామ్మో.. చిరువ్యాపారికి రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని "రామ్లాల్ వృద్ధాశ్రమం" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కుంభమేళ మోనాలిసా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్ లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
భారత వైమానిక దళం చాలాకాలంగా నిరీక్షిస్తున్న తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాలు రెడీ అయ్యాయి. ఈ శ్రేణికి చెందిన రెండు జెట్లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు అందించడానికి హెచ్ఏఎల్ సిద్ధమైంది. వాటిని పరిశీలించాక 97 తేజస్ జెట్ల కోసం మరో ఒప్పందం కుదుర్చుకోనుంది.
బెంగళూరులో మూడు రోజుల క్రితం ఓ మహిళ అదృశ్యమయ్యింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత గాలించిన ఆచూకి లభించలేదు. చివరికి ఆదివారం ఓ నదిలో ఆమె మృతదేహం దొరికింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.
తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో కొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు.
ప్రసాదం పెట్టలేదని ఆలయ సిబ్బందిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది చంపేశారు కొందరు యువకులు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గా గుర్తించారు.
రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి. ఇరు దేశాల్లో కలిపి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు.