పదో అంతస్తు నుంచి పడి ప్రాణాలతో బయటపడ్డాడు.. వీడియో వైరల్
గుజరాత్లోని సూరత్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
గుజరాత్లోని సూరత్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
2017 జూన్ 4న దేశ చరిత్రలోనే అత్యంత దారుణం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్ను పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు బిగ్ షాక్ తగిలింది. అతడి కేసులపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు కీలక ప్రకటన చేసింది.
బీహార్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.
అశ్లీల కంటెంట్పై నిషేధం విధించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ ధర్మాసనం దీనికి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) 12 రాష్ట్రాల్లో, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది.
టర్కీలోని జోంగుల్డాక్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.