Mumbai: యాక్సిడెంట్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్కు 40సార్లు ఫోన్..ముంబయ్ హిట్ అండ్ రన్ కేసు
ముంబయ్ వర్లీలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ చేసిన కారు యాక్సిడెంట్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మిహిర్ను, అతని తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు...ప్రమాదం చేసిన తర్వాత మిహిర్ తన గర్ల్ఫ్రెండ్కు 40సార్లు ఫోన్ చేశాడని చెప్పారు.