పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
ఉదయాన్నే పిల్లలకు మొబైల్ ఇవ్వడం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో పాటు మాటలు రాకపోవడం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.