ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు
ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News
ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News
షియోమీ రెడ్మి మార్కెట్లోకి కొత్త సిరీస్ను విడుదల చేసింది. అయితే ఈ కొత్త సిరీస్ను చైనాలో విడుదల చేయగా.. త్వరలో దేశంలో కూడా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ ఫీచర్లు, పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
శాంసంగ్ కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్ఫోన్ Galaxy M17 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. 'నో షేక్ కెమెరా' ఫీచర్ను ఇచ్చింది. ఈ ఫోన్ చూడటానికి స్లీక్ డిజైన్లో ఉంటుంది.
ఫ్లిప్కార్ట్లో శామ్సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేస్తే, మీకు శామ్సంగ్ నుండి 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఉచితంగా గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాదని ఫ్లిప్కార్ట్ తెలిపింది.
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే కళ్ళలో మంట, పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి కళ్ళకు విషంతో సమానం. పడుకొని మొబైల్ వాడటం వల్ల శరీర భంగిమ చెదిరిపోయి మెడ, వీపు నొప్పుతోపాటు వెన్నెముక సమస్యలు వస్తాయి.
పిల్లలు మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి ఎక్కువ గంటలు చూడకూడదు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టడం వల్ల వాటి నుంచే రేస్ వల్ల నిద్రలేమి, చర్మ సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా మొబైల్స్, టీవీ వంటివి చూస్తున్నారు. ఇలానే చూస్తే 2050 కల్లా కంటి సమస్యలు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడే పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టకపోతే సమస్యలు తప్పవని అంటున్నారు.
ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.