మొబైల్ ఎక్కువగా చూసే పిల్లలకు గుండెపోటు?
పిల్లలు మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి ఎక్కువ గంటలు చూడకూడదు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
పిల్లలు మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి ఎక్కువ గంటలు చూడకూడదు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టడం వల్ల వాటి నుంచే రేస్ వల్ల నిద్రలేమి, చర్మ సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా మొబైల్స్, టీవీ వంటివి చూస్తున్నారు. ఇలానే చూస్తే 2050 కల్లా కంటి సమస్యలు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడే పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టకపోతే సమస్యలు తప్పవని అంటున్నారు.
ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
motorola razr 50 ultraపై ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ ఉంది. అసలు ధర రూ.1,19,000గా ఉండగా ఇప్పుడు 42 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్ను రూ.68,549కే కొనుక్కోవచ్చు. అంటే రూ.50,451 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది 12/512gb వేరియంట్కు వర్తిస్తుంది.
ఉదయాన్నే పిల్లలకు మొబైల్ ఇవ్వడం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో పాటు మాటలు రాకపోవడం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తే కళ్లు దెబ్బతింటాయి. చిన్నతనంలోనే కలర్ బ్లైండ్నెస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలు ఇతరులతో మాట్లాడకుండా మొబైల్ చూస్తే వారికి తొందరగా మాటలు కూడా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తినే సమయంలో మొబైల్ చూడడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దృష్టి అంతా ఫోన్ పై ఉండడం ద్వారా ఎంత తింటున్నాము? ఏం తింటున్నామో కూడా తెలియదు. దీని కారణంగా ఊబకాయం, పోషకాహారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.