నిప్పులు చెరిగిన కవిత | MLC Kavitha Strong Warning To Revanth Reddy | RTV
నిప్పులు చెరిగిన కవిత | BRS MLC Kavitha passes Strong Warning To Telangana CM Revanth Reddy for his governments false manifesto of elections | RTV
నిప్పులు చెరిగిన కవిత | BRS MLC Kavitha passes Strong Warning To Telangana CM Revanth Reddy for his governments false manifesto of elections | RTV
అదానీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై ఈ రోజు న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. కవితతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వర్చువల్గా హాజరుకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు.
TG: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు చేరుకుంటారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదలయ్యారు.
ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమె ఇంటికి వద్దకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కవిత.. తన అన్నయ్య కేటీఆర్కు రాఖీ కట్టింది. ఆ తర్వాత ఒకరినొకరు అప్యాయంగా హత్తుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు.
ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరకున్న ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తండ్రిని కలవనున్నారు. ఇప్పటికే కేసిఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ కవిత నివాసానికి చేరుకున్నారు.
లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన కవితపై ఈడీ పలుమార్లు చార్జిషీటు దాఖలు చేసింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగాలు మోపింది. అలాగే గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అయ్యే ఖర్చును ఆమె హ్యాండిల్ చేశారంటూ మరో ఛార్జిషీటులో వెల్లడించింది.
TG: ఎమ్మెల్సీ కవిత బెయిల్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుండడంతో కవిత బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సిసోడియాకు చాలా కాలం బెయిల్ రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.