BREAKING: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
TG: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజాసింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
కన్వర్ట్డ్ క్రిస్టియన్ అయిన మాజీ సీఎం జగన్ హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. రాజాసింగ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్లు శాసనసభా పక్ష నేతగా తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గత్త ఎన్నికల్లో కొందరు బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఈవో వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఇలా జరగకుండా చూడాలని వారిని కోరినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తేలిసిందే. అయితే పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను నేడు ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. హైదారబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఆన్లైన్ డ్రా ద్వారా లబ్దిదారులకు ఇళ్లను ఎంపిక చేశారు. దీన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్.
అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్...