పాక్కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు
పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఎగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఇండియాలో బాస్మతీ రైస్, మందుల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాక్లో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం.