తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | Sangareddy Murder | RTV
తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | A person belogned to Bihar kills A woman and her son in Bonthapally near Sangareddy and surrenders to police | RTV
తల్లి, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా | A person belogned to Bihar kills A woman and her son in Bonthapally near Sangareddy and surrenders to police | RTV
ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | Honor killing Incident happened at Medak district and Villagers shocked due the death of their neighbour | RTV
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామాయంపేట మండలానికి చెందిన ద్యాగల ముత్తవ్వ ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో గ్రామస్థులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తలరించగా మార్గం మధ్యలోనే మృతి చెందింది.
డప్పుకొట్టేందుకు రావట్లేదని కులపెద్దలు ఓ కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన మెదక్ జిల్లా గౌతోజిగూడలో చోటుచేసుకుంది. బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు చంద్రం, అర్జున్ను వెలివేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా భానూర్లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.