Manipur: మళ్లీ చెలరేగుతున్న అల్లర్లు.. ముఖ్యమంత్రి ఇంటిపై దాడులు
మైతీ వర్గానికి చెందిన ఆరుగురుని కుకీ తెగ కిడ్నాప్ చేసి చంపడంతో మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మైతీ ప్రజలు డిమాండ్ చేస్తూ.. సీఎం ఎన్ బీరెన్ సింగ్తో పాటు పలువురు మంత్రుల ఇంటిపై దాడులు చేపట్టారు.