Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
మణిపూర్లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు.
రాహుల్ గాంధీ.. జూన్ 6న మణిపూర్లో అల్లర్లు చెలరేగిన జిరిబామ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలను కలుసుకుని మాట్లాడనున్నారు.ఆ తర్వాత మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనూష్య ఉయికేతో కూడా సమావేశమై మాట్లాడాలని యోచిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ మణిపూర్లో భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. థమన్పోక్పిలోని పోలింగ్ బూత్ వద్ద ఒక్కసారిగా కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకుల మోతాతో దద్దరిల్లిన ఓటర్లు పరుగులు పెట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
మణిపుర్లో ఓ పోలీసు అధికారి కిడ్నాప్ కావడంతో అక్కడి పోలీసులు బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి విధులకు హాజరయ్యారు. చివరికి భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఆగంతకులు ఆయన్ని గంటల వ్యవధిలోనే విడిచిపెట్టారు.
ఓ హెడ్కానిస్టేబుల్ సస్పెన్షన్ను నిరసిస్తూ కుకీ వర్గ ప్రజలు ఎస్పీ, డీసీ కార్యాలయాల ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగించగా ముగ్గురు నిరసనకారులు చనిపోయారు.
మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. గుర్తు తెలియని దుండగులు ఐదుగురు మణిపూర్ పౌరులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.