Eknath Shinde: ఏక్నాథ్ షిండే ఎక్స్ అకౌంట్ హ్యాక్.. పాకిస్తాన్ ఫోటోలను
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. హ్యాకర్లు ఆయన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ సంఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరగనున్న రోజున జరగడం చర్చనీయాంశంగా మారింది.