Bridge collapses in Pune : మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు
మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుణెలోని కుండమల ప్రాంతంలో కుప్పకూలిన వంతెన. గాలింపు చర్యలు కోనసాగుతున్నాయి.