13 ఏళ్ల తర్వాత.. కలిసిన ఠాక్రే అన్నాదమ్ములు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం ముంబైలో మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బాల్ ఠాక్రే చిత్రం ముందు నిలబడి ఫొటో దిగారు.