Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
అంబర్పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
అంబర్పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. గ్రామ కట్టుబాట్లను కాదన్నారని ఆరోపిస్తూ వారిని నాగలికి ఎద్దుల్లా కట్టి చిత్రహింసలు పెట్టారు.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లో దారుణం జరిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ సాప్ట్వేర్ భర్త. దీంతో తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది అతని భార్య. ఐదేళ్ల క్రితం శ్రీధర్ కుమార్- స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఏపీలో మరో పరువు హత్య జరిగింది. చిత్తూరు జిల్లా మసీదు మిట్టలో ప్రేమించి పెళ్లిచేసుకున్న యాస్మిన్ భానును తన ఫ్యామిలీ నమ్మించి హతమార్చింది. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఇంటికి పిలిచి చంపేసింది. భాను భర్త సాయి తేజ్ ఆమె కుంటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గచ్చిబౌలిలో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గర్భిణిని చంపేందుకు భర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది.
ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్యం జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. ల
పెళ్లి చేసుకుంటనని ఓ యువతికి బాగా దగ్గరైన యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం బోరబండ పీఎస్లో ఫిర్యాదు చేసింది.
బీహార్లోని జముయిలో తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్ర కుమారి, తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. లోన్ రికవరీ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. అది ప్రేమగా మారింది. చివరికి ఇంద్ర కుటుంబం పవన్పై కేసు పెట్టింది.