HCA: HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మారిన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడితో చాలా మంది భారతీయులు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో పెంపుడు జంతువులు స్నేహితులుగా, మెంటల్ సపోర్ట్ గా నిలుస్తున్నాయని ఈ సర్వేలో తేలింది
జుహు పోలీసులు బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వేదికా ప్రకాష్ శెట్టిని అరెస్టు చేశారు. అలియా పేరుతో దాదాపు రూ. 76 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ యాపిల్ టెక్ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్ ఈ నెల చివర్లో.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) బాధ్యతలు స్వీకరించనున్నారు. యాపిల్ సంస్థలో ఈయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు తల్లి రేగా నర్సమ్మ (85) ఈ రోజు ఉదయం మృతి చెందారు. నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనతో నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. ఈ సంఘటనకి మూల కారణం కోవూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తన ప్రత్యర్థి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు.
డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడం బీజేపీలో సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రాజ్భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబ్ పెట్టినట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపించాడు.