Chiranjeevi: ఈ ఏడాది ఆ ఘనత మెగాస్టార్ దే.. సంబరాలు షురూ
2026 సంవత్సరం టాలీవుడ్కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
2026 సంవత్సరం టాలీవుడ్కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
బెంగళూరు టెకీ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె (34) విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఓ యువకుడు హత్య చేసినట్లు తాజాగా వెల్లడైంది.
బాహుబలి రాకెట్ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పోస్ట్ చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో తనను తాను వెనిజులా "యాక్టింగ్ ప్రెసిడెంట్" గా ప్రకటించుకున్నారు.
సక్సెస్పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వారిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూవెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమా రేంజ్ పెరిగింది.
రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. బంధాల కన్న పదవే ముఖ్యమని కయ్యానికి దిగాయి. ఓ వైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు కోడలు ప్రయత్నాలు.. మరో వైపు పీఠం చేజారి పోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న మామ కోడలుపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్,విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా వాహన రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారు జామున కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ముందు రెండో శనివారం,ఆదివారం సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు.
జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో కేవలం ఉపన్యాసాలు, ఫోటోలకు పరిమితమవుతున్నామా? లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది.
ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.547 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా పోలీసులు కేసును చేధించారు.