IBM Jobs: యువతకు ఐబీఎం బంపరాఫర్.. ఏఐలో 50 లక్షల మందికి ఉద్యోగాలు
ఏఐ వాడకం పెరగడంతో ఐబీఎం యువతకు వాటిపై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. 2030 నాటికి భారతదేశంలోని 50 లక్షల మంది యువతకు కొత్త తరం టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
ఏఐ వాడకం పెరగడంతో ఐబీఎం యువతకు వాటిపై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. 2030 నాటికి భారతదేశంలోని 50 లక్షల మంది యువతకు కొత్త తరం టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
సెమీకండక్టర్ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. దేశంలోనే పూర్తిగా రూపొందించబడిన ధ్రువ్ 64 మైక్రోప్రాసెసర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఇండియా ఫస్ట్ 1.0 GHz క్లాక్ స్పీడ్ కలిగిన, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్.
టెక్సాస్లో అమెజాన్ MK30 డ్రోన్ డెలివరీ చేసిన తర్వాత గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంటర్నెట్ కేబుల్ను తాకడంతో వైర్ కట్ అయ్యింది. తర్వాత డ్రోన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఎవరికి గాయం కాలేదు, కస్టమర్ కోసం కేబుల్ మరమ్మతు చేశారు. FAA ఘటనను పరిశీలిస్తోంది.
మీ ఇంట్లో ఒక మంచి క్లారిటీ, క్వాలిటీ కలిగిన పెద్ద టీవీని కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే. అమెజాన్లో 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఉత్తమ డీల్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఈ టీవీ ధరను మరింత తగ్గించుకోవచ్చు.
రియల్మీ తన కొత్త ఫ్లాగ్షిప్ Realme GT 8 Pro, డ్రీమ్ ఎడిషన్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్ల వరకు గరిష్ట ప్రకాశంతో 6.79 అంగుళాల QHD+ AMOLED ప్యానెల్ను కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ను ఇన్స్టాల్ చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్ఫోన్ Moto G57 Powerను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. Moto G57 Power ఇటీవల ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయింది.
శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్ వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
Oppo భారతదేశంలో తన Find X9 సిరీస్ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. అవి Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ రెండు స్మార్ట్ఫోన్లు MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో పనిచేస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటాయి.