Mobile Phones: ఆలయాల్లో మొబైల్ ఫోన్ వినియోగం ఎందుకు నిషేధమో తెలుసా..?
ఆలయాలు హిందూ మతంలో భక్తి, ధ్యానం, పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యాచరణలకు పవిత్ర కేంద్రముగా చెబుతారు. అలాంటి ప్రదేశాలలో స్వచ్ఛత, నిశ్శబ్దత, మానసిక ఏకాగ్రత అత్యంత కీలకమైన అంశాలు. ఈ సమయంలో ఫోన్ రింగ్లు, నోటిఫికేషన్లు ఏకాగ్రతను భంగం చేస్తాయి.