Madhya Pradesh: 42 మంది ఐఏఎస్లు బదిలీలు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో నిర్వహించనున్నారు.
రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం లోనే రూ.21,000కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది
టాలీవుడ్ బడా నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ దాడులు నాలుగో రోజు కంటిన్యూ అవుతన్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. శ్రీ వేంకటశ్వేర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఏఐ టూల్స్ వాడుతున్న విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుందని బ్రిటన్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 17ఏళ్లకు పైబడిన 650 మందికి కొన్ని టెస్టులు పెట్టారు. వారిలో AI టూల్స్ వారికంటే నార్మల్ స్టూడెంట్స్కు క్రిటికల్ థింకింగ్ స్కిల్ తక్కువగా ఉందట.
ఆస్ట్రేలియన్ ఓపెన్ నోవాక్ జకోవిచ్- నిషేష్ బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ రసవత్తరంగా సాగింది. తెలుగు మూలాలున్న 19 ఏళ్ల కుర్రాడు నిషేష్ 29-27 తేడాతో తొలి సెట్ను కైవసం చేసుకున్నాడు. వైల్డ్కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నెల్లూరు బాయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
గరికపాటిపై సంచలన వాఖ్యలు చేసిన కామేశ్వరిపై పరువు నష్టం దావాతో పాటుగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గరికపాటిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లుగా వెల్లడించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్ది విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. సీఎం ఫారిన్ టూర్ కు ఏసీబీ కోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 జనవరి 13వ తేదీ నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ పర్యటలకు సీఎం వెళ్లాల్సి ఉంది