యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత
ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్ను అదుపులోకి తీసుకున్నారు.