Kakinada: పిల్లలను చంపిన తండ్రి కేసు.. వెలుగులోకి వచ్చిన మరికొన్ని విషయాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు చదవలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని చంద్రశేఖర్ చంపినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా చదువులో వెనుక ఉన్నందుకే హత్య చేసినట్లు చంద్రశేఖర్ సూసైడ్ లేఖ రాశాడు.