మనీ హీస్ట్ సిరీస్ ఎఫెక్ట్.. భారీగా బంగారం దోపిడి
మనీ హీస్ట్ సిరీస్ చూసి కర్ణాటకలో కొందరు దుండగులు బ్యాంకుకే కన్నం వేశారు. ఈ దోపిడీ చేయడానికి ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యమవకుండా ఉండేందుకు కారం చల్లి పక్కాగా దొంగతనం చేశారు. కానీ చివరకు తమిళనాడు పోలీసులు వారిని ఛేదించారు.