Pakistan: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు సమావేశ మయ్యాయని సమాచారం.
కాశ్మీర్ లో మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచర్చించాయి. లష్కరే, జైషే మహమ్మద్లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని, చొరబాట్లు, గూఢచర్యం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పాకిస్థాన్ తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని గతంలో ఆరోపించింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమ స్థావరాలపై భారత్ దాడులు చేసిందని తాజాగా లష్కరే తోయిబా టాప్ కమండర్ ఖాసిమ్ అంగీకరించారు.
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు.
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ అఖల్' మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా.. మరో సైనికుడు గాయపడ్డాడు. వారంతా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు.
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఓ ఉగ్రవాదిని హతమార్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్లోని అకల్ అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
లష్కరే ఎ తైబా కీలక నేత అబ్దుల్ అజీజ్ మరణించాడు. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని ఒక ఆసుపత్రిలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు. ఉగ్రవాదులకు ఫండ్స్ కోసం డబ్బు వసూలు చేయడం అతని పని. ఆ సంస్థకు ఖిద్మత్ ఎ ఖల్క్ అనే సంస్థ ఫండ్స్ అందిస్తోంది.
పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.