India-China: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దుల విషయంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే లడక్ భూభాగంలో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్...చైనా దురాక్రమణలను ఎప్పటికీ ఒప్పుకోమని స్పష్టం చేసింది.