India-China : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఇండియా చైనా చర్చలు.. ఎందుకంటే..!!
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలకు రెండు సైన్యాల కమాండర్ స్థాయి అధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తూర్పు లడాఖ్ లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగవంతం చేయాలని భారత్ స్పష్టం చేయనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ladakh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BHARAH-CHINA-jpg.webp)