సమ్మర్ హాలీడేస్లో పిల్లలకు నేర్పించాల్సినవివే!
సమ్మర్ హాలీడేస్లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
సమ్మర్ హాలీడేస్లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో ఇండియా చేరుకున్నారు. ఎయిర్పోర్టులో జేడీ వాన్స్ పిల్లల వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరు కుమారులు కుర్తా, పైజమా ధరించగా.. కూతురు అనార్కలీ లాంగ్ ఫ్రాక్లో కనిపించగా నెటిజన్లు వావ్ అంటున్నారు.
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 7,5 ఏండ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
ఉదయాన్నే పిల్లలకు మొబైల్ ఇవ్వడం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో పాటు మాటలు రాకపోవడం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.
వయసు పెరిగే కొద్దీ కంటి చూపు బలహీనపడుతుంది. ఆహాయంలో పాలకూర, ముదురు ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, నారింజ పండ్లు, బీటా కెరోటిన్, ఒమేగా-3 వాల్నట్స్, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీలు, కాలీఫ్లవర్, ఎర్రబెల్ పెప్పర్ వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది.
తన బిడ్డకు ప్రపంచ కుబేరుడు తండ్రి అంటూ రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్ ప్రకటించారు. తన బిడ్డ అతనికి 13 వ సంతానమని చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆష్లీ.
మహాకుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జన్మించారని యూపీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ కుంభమేళా, నదులు, శివునికి సంబంధించిన పేర్లు పెట్టారని చెప్పారు. ఈ 12 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులూ చాలా పుణ్యం చేసుకున్నారని అందరూ భావిస్తున్నారు.