Kidney Racket: కిడ్నీ రాకెట్ దందాలో కీలక పరిణామం.. విదేశాలకు పారిపోయిన ప్రధాన నిందితుడు!
హైదరాబాద్లో సరూర్నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.