Bihar: ఛీఛీ అసలు వాళ్ళు మనుషులేనా..కట్నంగా కిడ్నీ..ఇవ్వలేదని చావబాదిన అత్తమామలు
భారతదేశం అభివృద్ధి చెందుతోంది అని చెబుతున్నారు. కానీ ఆడవాళ్ళను వేధించడంలో, వరకట్నాల కోసం హింసించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. తాజాగా బీహార్ లో మరో వరకట్నసమస్య వెలుగులోకి వచ్చింది. కట్రంగా ఏకంగా కిడ్నీనే ఇవ్వమని వేధించారు.