Kaleshwaram Commission report: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రెండు సీల్ కవర్లో నివేదిక తీసుకున్నారు. రాహుల్ బొజ్జా ఆ నివేదికను సీఎస్ రామకృష్ణారావుకు అందించనున్నారు.