చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అదరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.200లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో 300 నిమిషాల కాల్స్ మాట్లాడుకోవచ్చు. 6జీబీ డేటా పొందొచ్చు. ఇంకా 99 ఎస్ఎమ్ఎస్లు ఫ్రీగా లభిస్తాయి.