Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
జార్ఖండ్లో బుధవారం అంటే రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Hemant Soren: సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్!
జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పీఏగా ఉన్న సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
Amit Shah: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
బీజేపీ మీ హక్కులను హరిస్తోంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
త్వరలో ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాంచీలో ఏర్పాటు చేసినసభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆదివాసీల గురించి బోధించడంలో మన విద్యావ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు. దళిత, గిరిజన హక్కులను బీజేపీ హరిస్తోందని మండిపడ్డారు.
Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్..
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Jharkhand: జేఎంఎంలో అవమానాలు..అందుకే కొత్త పార్టీ: చంపయీ సోరెన్!
ఝార్ఖండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. జేఎంఎంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నానని అందుకే కొత్త పార్టీని పెడుతున్నట్లు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరేన్ తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Election Commission : నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీ నేడు ప్రకటన!
హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.