Param Sundari: జాన్వీ మూవీలో సైడ్ క్యారెక్టర్లో నేషనల్ క్రష్.. చూసి షాక్కు గురవుతున్న ఫ్యాన్స్!
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'పరం సుందరి' సినిమాలో నేషనల్ క్రష్ ప్రియా ప్రకాష్ వారియర్ సైడ్ క్యారెక్టర్లో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. హీరోయిన్గా సినిమాల్లో నటించి సైడ్ క్యారెక్టర్గా ఎందుకు నటించిందంటున్నారు.