Janhvi Kapoor: రాయల్ లుక్ లో జాన్వీ అందాలకు ఫిదా! ఫొటోలు చూశారా
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తరచు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్ లెహంగాలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తరచు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్ లెహంగాలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది.
జాన్వీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో జాన్వీ ఎద అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ డ్రెస్ ధరించింది. అంతేకాదు వీడియోలో ఓ వ్యక్తి జాన్వీని లిప్ కిస్ చేస్తున్నట్లుగా కనిపించింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా పింక్ డ్రెస్ లో జాన్వీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'పరం సుందరి' సినిమాలో నేషనల్ క్రష్ ప్రియా ప్రకాష్ వారియర్ సైడ్ క్యారెక్టర్లో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. హీరోయిన్గా సినిమాల్లో నటించి సైడ్ క్యారెక్టర్గా ఎందుకు నటించిందంటున్నారు.
కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జాన్వీ లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. ట్రెడిషనల్ అవతార్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరును ఓ లుక్కేయండి.
కృష్ణాష్టమి వేడుకల్లో నటి జాన్వీ కపూర్ 'భారత్ మాతా కీ జై' అనే నినాదం పలకడంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురైంది. ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం, దహీ హండీ పండుగ ఒకేసారి జరుపుకుంటున్నట్లు ఉంది.
జాన్వీ కపూర్ లెహంగాలో అదిరిపోయిన స్టిల్స్తో నెటిజన్లను తన హీటెక్కిస్తుంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఫొటోలు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జాన్వీ నటించిన 'పరం సుందరి' మూవీ ఆగస్టు 29న థియేటర్స్లో విడుదల కానుంది.
జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పరమ్ సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి 'భీగీ సారీ' అనే కొత్త పాట విడుదలైంది.