Janhvi Kapoor: కృష్ణాష్టమి వేడుకల్లో 'భారత్ మాతా కీ జై' నినాదం..నెటిజన్ల ట్రోలింగ్పై జాన్వీ కపూర్ ఫైర్
కృష్ణాష్టమి వేడుకల్లో నటి జాన్వీ కపూర్ 'భారత్ మాతా కీ జై' అనే నినాదం పలకడంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురైంది. ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం, దహీ హండీ పండుగ ఒకేసారి జరుపుకుంటున్నట్లు ఉంది.