Delhi blast: ఉగ్ర నెట్వర్క్లోబిగ్ ట్విస్ట్..‘ఆపరేషన్ డీ-6’పేరుతో 6 నగరాల్లో విధ్వంసం?
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై నిఘావర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ ఉగ్రనెట్వర్క్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని తేలింది.
Delhi Blast : ఉగ్ర నియామకాల్లో కొత్త ట్విస్ట్..నేర చరిత్ర లేని వారికి ప్రాధాన్యం
ఉగ్రవాదులు కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘానుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలు పరిచేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నేరచరిత్ర లేని వారు, వేర్పాటువాదులతో సంబంధంలేని వారిని రిక్యూట్ చేసుకుంటున్నారు.
Delhi Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కొత్త విషయాలు, కొత్త పేరు..
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో కీలకంగా ఉన్న షాహీన్ సయీద్కు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది.
Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు..మూడు నెల్లకో బ్లాస్ట్..జైషే మొహమ్మద్ ప్లాన్
ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ మూడు నెలల ప్యాట్రన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడికి, పుల్వామా ఉగ్రదాడికి సంబంధాలు కనబడుతున్నాయని చెబుతున్నారు.
తూ.. ఏం బతుకులు రా మీవి.. బరితెగించిన పాక్ టెర్రరిజం.. మహిళలకు ఆన్లైన్లో జిహాదీ కోర్స్
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మహిళల కోసం స్పెషల్గా ఆన్లైన్లో 'జిహాదీ కోర్సు'ని ప్రారంభించింది. ఈ కోర్సు ఫీజు పాకిస్థాన్ కరెన్సీలో 500 రూపాయలుగా పెట్టారు. ఈ చొరవకు సంబంధించి నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బిహార్లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారో తెలిస్తే షాక్!
బీహార్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బిహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.
Pakistan: పాక్లో మళ్లీ జైష్ ఎ మహమ్మద్ యాక్టివ్.. 313 ఉగ్రశిబిరాలు నిర్మించాలని ప్లాన్
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీఐకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మళ్లీ జెష్ ఎ మహమ్మద్ తమ ఉగ్రస్థావరాలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
USA: వెంటనే నిర్మూలించడం..ఉగ్రవాదంపై పాక్ కు అమెరికా అల్టిమేటం
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని...ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అమెరికా చట్ట సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. లాడెన్ ను పట్టించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సాయం చేసిన డాక్టర్ షకీల్ అఫ్రీదీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t105929513-2025-11-17-11-00-01.jpg)
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t081308995-2025-11-17-08-13-48.jpg)
/rtv/media/media_files/2025/11/14/afira-2025-11-14-07-11-21.jpg)
/rtv/media/media_files/2025/11/11/bomb-2025-11-11-08-15-50.jpg)
/rtv/media/media_files/2025/10/22/jihadi-course-2025-10-22-14-38-30.jpg)
/rtv/media/media_files/2025/08/28/three-jaish-e-mohammed-terrorists-2025-08-28-11-17-56.jpg)
/rtv/media/media_files/2025/08/21/jaish-e-mohammed-2025-08-21-12-41-49.jpg)
/rtv/media/media_files/2025/06/07/qJHOhGQN8j9yCsvykVis.jpg)