HYD: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. దాదాపు 55మందితో కూడిన బృందం 16 చోట్ల తనిఖీలు చేశారు.
మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. దాదాపు 55మందితో కూడిన బృందం 16 చోట్ల తనిఖీలు చేశారు.
టాలీవుడ్లో ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్ రాజు ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. తాను తీసుకునేది తక్కువేనని.. అదికూడా వైట్ మనీ మాత్రమే తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
పుష్పా మూవీకు వరుస షాక్లు. ముందు హీరో అల్లు అర్జున్ జైలు పాలైతే.. ఇప్పుడు నిర్మాతలపై ఐటీ రైడ్స్. పుష్పా మూవీ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతోపాటు వీరిపై కూడా దాడులు జరిగాయి.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంటితో పాటుగా హైదరాబాద్ లోని 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు,ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పీఏగా ఉన్న సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మూడు కౌంటింగ్ మిషన్లను లోపలికి తీసుకెళ్లడంతో.. లోపల భారీ నగదు దొరికిందన్న ప్రచారం సాగుతోంది.