BREAKING: గాజాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 85 మంది మృతి
24 గంటల పాటు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించడానికి దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.