గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 26 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.
గాజాపై ఇజ్రాయెల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హెజ్బుల్లా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం. దీనిపై ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు నడుస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ రాజధానిపై బాంబు దాడి..| Israel | Gaza Terrorists attack with Missiles and Drones on Israel's Capital Tel Aviv and people get bombarded with such attacks | RTV