Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
SCO భేటీలో పుతిన్ ట్రంప్ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. యుద్ధం ఆపేందుకు భారత్, చైనా కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
రుగుదేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది.తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో 8 కి.మీ (6 మైళ్ళు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.కనీసం 500 మంది మరణించారని, 1000 మందికి పైగా గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే కేవలం చైనాకే కాదు.. భారత్కు ఉన్న లాభముంది. శాంతి పరంగా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా కూడా లాభాలు ఉన్నాయి.
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి మన దేశంలోని కులాలాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండంటంతో బ్రహ్మణులు లాభం పొందుతున్నారు.. ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.
స్క్రూవార్మ్ అనేది ఒక రకమైన ఈగ యొక్క పురుగు. ఇది గాయాలు లేదా తెగిన ప్రదేశాలలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు లార్వాగా మారినప్పుడు.. అవి జీవించి ఉన్న మాంసాన్ని తింటుంది. ఈ కారణంగానే దీనిని ఫ్లెష్-ఈటింగ్ వార్మ్ అని పిలుస్తారు.
చాలామంది డిగ్రీలు పూర్తయ్యాక సివిల్స్కు ప్రిపేర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యూపీఎస్సీ(UPSC) అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' అనే పోర్టల్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు
షాంఘై సహకార సంస్థ సమ్మిట్కు చైనా వెళ్లిన మోదీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. అధికారిక పర్యటనల కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉపయోగించే 'మేడ్ ఇన్ చైనా' కారు అయిన హోంగ్కీ L5 ని మోడీకి కేటాయించింది.