Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా అమెరికాకు డంకీరూట్ లో వెళ్తుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం అక్కడే చిక్కుకుని పోయింది.కేంద్ర ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమ మార్గాలనే ఎంచుకుంటున్నారు.
సుదీక్ష కోనంకి అనే భారత సంతతికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది.అక్కడ సముద్ర తీరాన సంచరిస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది.
అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమింపబడిన భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను చేపట్టారు. అలాగే వచ్చిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికాలానే భిట్రన్ కూడా అక్రమవలదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రెస్టారెంట్ లను టార్గెట్ చేసారు అధికారులు. వాటిల్లో పని చేస్తున్న భారతీయులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా 5రెట్లు ఖర్చు చేసి అక్రమవలసదారులను వారి దేశాలకు పంపిస్తోంది. ఎమర్జెన్సీలా C-17, C-130 రెండు ఆర్మీ విమానాల్లో వారిని స్వదేశాలకు తరలిస్తోంది. తొలివిడతగా అమెరికా C-17 ఆర్మీ ఫ్లైట్లో కొంతమంది భారతీయులు బుధవారం మన దేశానికి చేరుకున్నారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు.
జమ్మూ కశ్మీర్లోని బందిపొరా జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. దీంతో స్పాట్ లోనే ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.