Ind-Pak war: 50 డ్రోన్లను కూల్చేశాం..భారత ఆర్మీ పోస్ట్
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి..పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టింది.