BIG BREAKING: BIG BREAKING: భారత్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి..ఖండించిన రక్షణ శాఖ

కాల్పులు విరమణ జరిగింది కానీ...ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగలేదు. భారత్ లో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట దగ్గర సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.. ఇద్దరు టెర్రరిస్టులను చంపారనివార్తలు వచ్చాయి. అయితే దీనిని రక్షణ శాఖ ఖండించింది.

author-image
By Manogna alamuru
New Update
BREAKING NEWS

breaking news

ఇంత జరిగినా పాకిస్తాన్ కు కానీ, ఉగ్రవాదులకు గానీ బుద్ధి రావడం లేదు. సీజ్ ఫైర్ తర్వాత కూడా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది ఒకవైపు...మరోవైపు ఉగ్రవాదులు మళ్ళీ దాడి చేశారు. జమ్మూలోని నాగ్రోట దగ్గర సైనిక శిబిరాల మీద ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే వీటిని భారత సైన్యం అడ్డుకుంది. ఇద్దరు టెర్రరిస్టులను పట్టుకోవడమే కాకుండా...వారిని మట్టుబెట్టారని తెలుస్తోంది. ఎల్వోసీ దగ్గర కాల్పులు జరుగుతున్న సమయంలోనే ఉగ్రదాడి కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ దీనిని రక్షణ శాఖ ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని...తప్పుడు వార్తలను నమ్మొద్దని చెప్పింది. 

 

today-latest-news-in-telugu | Terror Attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు