IND vs PAK: టాస్ ఓడిన టీమిండియా.. పాక్ బ్యాటింగ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ప్రెస్టీజియస్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ ల మధ్య జరగనుంది. ఇందులో టీమ్ ఇండియా ఎలా అయినా గెలవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. అయితే స్టార్ బ్యాటర్ కోహ్లీ, వికెట్ కీపర్ పంత్ లు ఈ మ్యాచ్ లో ఆడతారా లేదా అనేది సందేహంగా మారింది.
న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుకు భారత్తో మ్యాచ్ డు ఆర్ డై అనే చెప్పాలి. భారత్ చేతిలో ఓడిపోతే కనుక ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే న్యూజిలాండ్ జట్టుపై గెలవాల్సి ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఈరోజు దుబాయ్ సిద్ధం అవుతోంది.
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.
ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పేలవ ప్రదర్శన చేస్తోందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ అని చెప్పాడు. పాక్ టీమ్ లో అంతర్గత విభేదాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. వారు మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో ఫెయిల్ అవుతున్నారన్నాడు
విరాట్ బ్యాటింగ్పై హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు. క్రీజ్లో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలన్నాడు. తన లోపాన్ని సరిచేసుకుంటే లయ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇప్పుడున్న స్టార్ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతే తరువాత భారత జట్టులో ఎవరు నిలకడగా ఆడతారనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా.. భారత ఆశాకిరణం శుభ్ మన్ గిల్ అని తేలింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో అతను ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.