India- Pak War: పెళ్ళైన మూడు రోజులకే ఆర్మీ పిలుపు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
పెళ్ళైన మూడు రోజులకే భార్యను వదిలి బార్డర్ కి బయలు దేరారు ఓ జవాన్. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భార్య, తల్లిదండ్రులు కన్నీటితో అతడిని సాగనంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BIG BREAKING: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్తో పాక్ కాళ్ల భేరానికి వస్తోంది. భారత సైన్యం దాడులను ఆపివేస్తే, తాము కూడా ఆగిపోతామని పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పాక్ ఎప్పడూ శాంతిని కోరుకుంటుందని, ఇక ప్రతీకారం తీర్చుకోమని అన్నారు.
IND-PAK WAR: భారత్పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!
భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్ను పాక్ జేఎఫ్-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.
IND PAK WAR: పాక్కు మరో ఎదురుదెబ్బ.. ఉగ్రవాద లాంచ్ప్యాడ్ పూర్తిగా ధ్వంసం
పాక్ సియాల్కోట్లోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్ప్యాడ్ను సరిహద్దు భద్రతా దళం (BSF) పూర్తిగా ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జమ్మూ సెక్టార్లోని BSFపై పాకిస్తాన్ రేంజర్స్ పోస్టులు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో BSF లాంచ్ప్యాడ్ను ధ్వంసం చేశాయి.
IND PAK WAR: దివాలా తీయడానికి రెడీగా ఉన్న పాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు క్లోజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల పాక్కి తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు భావిస్తారు. పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడానికి గల కారణాలను పాక్ వెల్లడించలేదు.
BIG BREAKING: పాక్ దాడి.. భారత కీలక అధికారి మృతి!
జమ్మూకశ్మీర్లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
ఇగ మారవా ? ముఫ్తీ మొసలి కన్నీరు | Mahabob Mufti Emotional Comments On India Pak War | PM Modi | RTV
IND PAK WAR 2025 : అత్యవసరంగా జమ్మూకు ఒమర్ అబ్దుల్లా.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..
భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకశ్మీర్కు బయలుదేరి వెళ్లారు.