IND PAK WAR: దివాలా తీయడానికి రెడీగా ఉన్న పాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు క్లోజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల పాక్‌కి తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు భావిస్తారు. పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడానికి గల కారణాలను పాక్ వెల్లడించలేదు.

New Update

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసి వేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పెట్రోల్ బంకులు మూసి వేయడానికి గల కారణాలు ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. భారత్ పాక్‌పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే సమస్య తీవ్రం అవుతుందనే ఉద్దేశంతో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

దివాలా తప్పదని..

మరికొందరు పెట్రోల్, డీజిల్ పాక్‌లో కొరత ఉండటం వల్లే రెండు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే పాక్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతుంది. భారత్-పాక్ యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఈ యుద్ధం తీవ్రం అయితే నిత్యావసర సరుకులు కూడా కష్టమే. ఇలాంటి సమయంలో పెట్రోల్ బంకులను క్లోజ్ చేస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు